kapunews



TRENDING NOW



నల్గొండలో ఏసీబీ ఉచ్చు: రూ. 20,000 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్

​నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో ఫిబ్రవరి 2న తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు జరిపిన దాడిలో ఒక మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ (RI) రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
​ఘటన వివరాలు:
​అరెస్టయిన అధికారి: గుర్రంపోడు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్.
​లంచం మొత్తం: రూ. 20,000.
​కారణం: ఆన్‌లైన్ రికార్డులలో భూమి వివరాల పునరుద్ధరణ (restoration) దరఖాస్తును ప్రాసెస్ చేసి, పై అధికారులకు పంపేందుకు ఈ లంచం డిమాండ్ చేశారు.
​మండల పరిషత్ కార్యాలయంలో (MRO Office) లంచం తీసుకుంటుండగా అధికారులు దాడి చేసి, నిందితుడి నుంచి ఆ నగదును స్వాధీనం చేసుకున్నారు


ఏసిబి వలలో చిక్కిన తణుకు టౌన్ పోలీస్ స్టేషన్ రైటర్ సుబ్బారావు

తణుకులో ఏసీబీ మెరుపు దాడి
లంచం తీసుకుంటూ ఏసీబీ కు చిక్కిన హెడ్ కానిస్టేబుల్

తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. 
చీటింగ్ కేసు వ్యవహారంలో లంచం డిమాండ్ చేసిన హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు రూ.5,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కినట్లు సమాచారం...



పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  ప్రధానమైనటువంటి సమస్య  "దివ్యాంగుల సర్టిఫికెట్లు" విషయం పై కలెక్టర్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో  ఈ సోమవారం జనత వారధి లో దివ్యాంగుల సర్టిఫికెట్లు సమస్యల పైన వినతి పత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల గారికి ఇవ్వటం జరిగింది*

 *తదుపరి జిల్లా వ్యాప్తంగా వచ్చిన రేషన్ డీలర్ షిప్ సమస్యలు రెవెన్యూ సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ అధికారులకు జనత భారతి టీం కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరావు ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులకు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అలాగే వాటి సమస్యను త్వరితగారి దిన పరిష్కరించాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేయటం సదరు విషయాలపై ప్రభుత్వ అధికారులు త్వరితగతిన మీరు ఫిర్యాదు ఇచ్చిన సమస్యలను పరిష్కరిస్తామని పల్నాడు జిల్లా జనతా వారిది టీం కి చెప్పడం జరిగింది*

 *ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా జనతా భారతి కన్వీనర్ పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు ఇత్తడి కిరణ్ కిసాన్ మౌర్చ రాష్ట్ర నాయకులు మైలవరపు సుబ్బారావు యూవ మౌర్చ మాజీ ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఇమ్మడిశెట్టి అమరేంద్ర నరసరావుపేట 2 టౌన్ ప్రధాన కార్యదర్శి ముప్పావరపు సంపత్ కుమార్ శావల్యాపురం మండల అధ్యక్షులు గట్టుపల్లి శ్రీనివాసరావు పల్నాడు జిల్లా జనతా వారధి మీడియా ఇన్ఛార్జ్ కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు*

ఈరోజు జరిగిన 2026-2027సంవత్సర బడ్జెట్ సమావేశం వీక్షించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు

 *ఈ కార్యక్రమంలో పాల్గొన్న చిలకలూరిపేట బిజెపి నాయకులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన  కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలసీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ పేద ప్రజలకు వ్యాపారస్తులకు వ్యవసాయదారులకు అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉందని బడ్జెట్ సమావేశాన్ని వీక్షించిన బిజెపి నాయకులు అన్నారు*

 *పేద ప్రజలకు ఉపయోగపడే బడ్జెట్ ప్రవేశించిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ తరఫున శుభాభినందనలు తెలియజేశారు*

 *ఈ కార్యక్రమంలో బిజెపి ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు సింగరేసు పోలయ్య పట్టణ ఉపాధ్యక్షులు కోటచంద్ర మీడియా ఇంచార్జ్  రావికింది రామకృష్ణ బిజెపి సీనియర్ నాయకులు కస్తూరి వెంకటేశ్వర్లు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని గుమ్మ బాలకృష్ణ, రాయుడు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు*

చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో సంత్ సవిదాస్ జియంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది


*సంత్ సవిదాస్ జీ వారోత్సవాల సందర్భంగా ఈరోజు  చిలకలూరిపేట నియోజకవర్గ బీజేపీ కార్యాలయం లో నిర్వహించిన జయంతి కార్యక్రమం లొ పుష్పాంజలి ఘటించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పాల్గొన్నారు*

*ముఖ్య అతిధిగా పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు మాట్లాడుతూ సంత్ గురు రవిదాస్ భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక వెలుగురేఖ , అణగారిన వర్గాలకు ఆత్మగౌరవాన్ని నేర్పిన మహనీయుడు అని కొనియాడారు*

*సంత్ రవిదాస్ జీ 15వ శతాబ్దంలో జన్మించారు - సమాజం వివక్షత మరియు కఠినమైన కుల సోపానక్రమాలలో లోతుగా పాతుకుపోయిన యుగం. సమాజాల మధ్య అసమానత స్పష్టంగా మరియు విస్తృతంగా ఉండేది. అయినప్పటికీ సంత్ రవిదాస్ జీ ఈ విభజనలను సవాలు చేయడమే కాకుండా, తన జీవితం మరియు కవితా వ్యక్తీకరణల ద్వారా సమానత్వం, సోదరభావం మరియు మానవ గౌరవం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేశారు. అని పాల్గొన్న వక్తలు అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య చిలకలూరిపేట కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా మాజీ కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్రనాయుడు మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సుభాని మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ జోలాపురం రాయుడు బిజెపి నాయకులు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*



చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సంత్ సవిదాస్ జియంతి కార్యక్రమాన్ని స్థానిక శివాలయంలొ పూజోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది

*అదేవిధంగా నరేంద్ర మోడీ గారికి దళితుల పట్ల ఉన్న ప్రేమ ఎనలేనిది ,  సామాజికంగా , విద్య పరంగా, వారి అభ్యున్నతిని కోరుకునే వ్యక్తి మరియు "సబ్ కా సత్ సబ్ కా వికాస్" అనే నినాదంతో ప్రజలను మమేకం చేస్తూ భారతదేశాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు అని పూజోత్సవం లొ పాల్గొన్న మల్లెల శివ నాగేశ్వరావు అన్నారు*

 *ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్ పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు చిలకలూరిపేట పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య చిలకలూరిపేట కార్యదర్శి గుమ్మ బాలకృష్ణ పల్నాడు జిల్లా మాజీ కార్యదర్శి కస్తూరి వెంకటేశ్వర్లు చిలకలూరిపేట పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్రనాయుడు మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ సుభాని మీడియా ఇంచార్జ్ రావికింది రామకృష్ణ జోలాపురం రాయుడు బిజెపి నాయకులు ఉప్పాల భాస్కరరావు కోమటి వాసు తదితరులు ఈ కార్యక్రమం లొ పాల్గొన్నారు*


బిజెపి పల్నాడు జిల్లా యువమోర్చా అధ్యక్షులుగా ఎన్నికైన పులుగుజ్జు మహేష్ 

ఘనంగా  పులుగుజ్జు మహేష్ ను సన్మానించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు 

పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన పల్నాడు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులిగుజ్జు మహేష్ ను ఘనంగా సన్మానించిన చిలకలూరిపేట బిజెపి నాయకులు జిల్లా యువ మోర్చా అధ్యక్షులు పులుగుజ్జు మహేష్ మాట్లాడుతూ  మన ప్రధానమంత్రి నరేంద్ర మోది అభిమానిని నేను ఆయన సేవా భావాలు, సేవా దృక్పథంతో భారతదేశాన్ని ముందుకు నడిపిస్తున్న ఆశా కిరణము మన మోదీ జి అని తెలిపారు అదే సంకల్పంతో ప్రజలకు అండదండలుగా ఉండి పార్టీని ముందుకి నడిపించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు నెల్లూరి ఈశ్వర్ రంజిత్, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి సింగిరేసు పోలయ్య, పట్టణ ఉపాధ్యక్షులు కోటా చంద్ర, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మాజీ అధ్యక్షులు దడబడ పుల్లయ్య, మాజీ బీజేవైఎం నాయకులు ఫణి, ఎడ్లపాడు బీజేవైఎం నాయకులు మల్ల కోటి, పట్టణ కార్యదర్శి మాచర్ల శ్రీనివాసరావు, మైనారిటీ సెల్ పట్టణ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని గుమ్మ బాలకృష్ణ, రాయుడు బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు




జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక గ్రీవెన్స్ డే

 చిలకలూరిపేట బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమం 



 భారతీయ జనతా పార్టీ  ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం జరిగే జనతా వారధి ప్రజాసమస్యల పరిష్కార వేదిక లొ భాగంగా ఈ రోజు చిలకలూరిపేట భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో  పల్నాడు జిల్లా జనతా వారధి కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు ఆదేశాలు మేరకు జనతా వారధి కార్యక్రమం చిలకలూరిపేట నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది, ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి -- బిజెపి జనతా వారధి అనే నినాదంతో కార్యక్రమం ప్రారంభించి ప్రజల సమస్యల గురించి తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి ఫిర్యాదులు తీసుకోవడం జరిగింది.  సంబందించిన సమస్యల పై ఫిర్యాదులు స్వీకరించి వారి సమస్య పరిష్కార నిమిత్తం  అధికారులతో మాట్లాడడం జరిగింది. సదరు అధికారులకు ఈ విషయంపై  మాట్లాడి త్వరితగతిన ప్రజల సమస్యలను పరిష్కరించాలని బిజెపి పార్టీ తెలపడం జరిగింది త్వరత గతిన  ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు, జనతా వారధి కో కన్వీనర్ మాచర్ల శ్రీనివాసరావు,  మీడియో ఇంచార్జ్ రావిక్రింది రామకృష్ణ, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ మహబూబ్ సుభాని, పట్టణ ఉపాధ్యక్షులు కోట చంద్ర, బిజెపి  నాయకురాలు ఎలిజిబెత్ రాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి ఆజ్ఞ అనుసారం మండల అధ్యక్షులు మున్వర్ బాజీ మరియు బీజేపీ నాయకులు అందరూ నకరికల్లు పీహెచ్‌సీని సందర్శించి అక్కడ ఉన్న సమస్యలు గురించి తెలుసుకోవడం జరిగింది. అలాగే బీజేపీ నేతలు నకరికల్లు మండల  పీహెచ్‌సీ లొని ప్రజా సమస్యల పై జనతా వారధి కార్యక్రమంలో భాగంగా వైద్య సేవలపై సమాచారం తెలుసుకున్నారు. చలి కారణంగా దగ్గు, జలుబు చికిత్సలు, కుక్కకాటు, పాముకాటు వైద్యం, రక్తపరీక్షలు, నెబ్యులైజేషన్ సేవలు ఉన్నాయని డా. హసీనా తెలిపారు. అనంతరం పలు సమస్యలను తెలియపరిచి చర్చించారు. ఈ కార్యక్రమంలో వారధి కమిటీ కన్వీనర్ కోటపాటి వీరాంజనేయులు, కో-కన్వీనర్ ఇర్ల నాగరాజు, మేరాజ్యోత్ అంజి నాయక్, రావుట్ల సాంబాచారి మండల బీజేపీ నాయకులు ఈ కార్యక్రమం లో  పాల్గొన్నారు.

పిడుగురాళ్ల పట్టణంలో జనతా పార్టీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది


భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు పి వి ఎన్ మాధవ్ గారి ఆదేశానుసారం,పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచనల మేరకు  పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళ్ల పట్టణం లో జనతా వారధి ఇంచార్జీ శ్రీమతి గొడవర్తి సుజాత గారి ఆధ్వర్యం లో కార్యక్రమన్నీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇంటి స్థలాలా దరఖాస్తులు, ఉజ్వల పథకం దరఖాస్తులు స్వీకరించడం జరిగింది. ఈ కార్యక్రమనికి పల్నాడు జిల్లా ఎస్టి మోర్చా  అధ్యక్షుడు చలంచర్ల విజయ్ కుమార్ గారు,స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఆరే వెంకటేశ్వర్లు గారు,మాజీ పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు ఆత్మకూరి కాశీవిశ్వనాథం గారు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది.


మాచర్ల పట్టణంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహణ

 మాచర్ల పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించబడింది 

 ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీకి సంబంధించిన ఫిర్యాదులు రావడం జరిగింది. వాటిని వెంటనే మున్సిపల్ కమిషనర్ గారికి నివేదించటం వారు త్వరలో సమస్యను పరిష్కారం చేస్తానని తెలియజేయడం  జరిగింది

 ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం కన్వీనర్  బొగ్గవరపు మస్తాన్ రావు గారు కొకన్వీనర్ శివకోటయ్య నాయక్ సీనియర్ నాయకులు పోకూరి కాశీపతి గారు, మాచర్ల పట్టణ ఉపాధ్యక్షులు మారం వంశీకృష్ణ పాల్గొన్నారు.
 దేవల మణికంఠరాజు అనే వ్యక్తి 8వ వార్డు లోని రోడ్డు విస్తరణ పనుల నిమిత్తం మరొకరు tidco ఇళ్లకు డబ్బు కట్టినారు కానీ వారి పేరు మీద ఆ ఇల్లు చూపించట్లేదు అని ఫిర్యాదుఅర్జీ అందజేశారు వీటిని త్వరలోనే మున్సిపల్ అధికారులు తెలియజేసి  త్వరలోనే పరిష్కరిస్తామని తెలియజేయడం జరిగింది.


శావల్యపురం మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారు  సీనియర్ నాయకులు శ్రీ అడుసుమల్లి వీరేంద్ర గారు  ఈపూరు మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ శ్రీ గోరంట్ల సత్యనారాయణ గారు వినుకొండ అసెంబ్లీ మాజీ కన్వీనర్ యార్లగడ్డ లెనిన్ కుమార్ గారి సూచనల మేరకు సావల్యపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన కార్యదర్శి శావల్యాపురం మండల ఇన్చార్జి  శ్రీ జన్నాబట్ల ఆదిత్య గారు సీనియర్ నాయకులు శ్రీ పత్తి మణికంఠ నాయుడు గారు నిర్వహణలో జనతా వారధి కార్యక్రమాన్ని మండల కేంద్రం శావల్యపురంలో నిర్వహించడం జరిగింది గ్రామస్తులు తమ యొక్క సమస్యలని చెప్పారు తదుపరి ఆ యొక్క సమస్యని తెలియజేసిన తదుపరి స్వయంగా మేమే దరఖాస్తు రాసి సంబంధిత అధికారులకు ఇవ్వటం జరుగుతుందని మీయొక్క సమస్య పరిష్కారం కోసం భారతీయ జనతా పార్టీ మండల కమిటీ పని చేస్తుంది అని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది కార్యక్రమంలో కళాకారుల పెన్షన్ కొరకు వితంతు పెన్షన్ కొరకు సైడ్ డ్రైనేజీ నిర్మాణం కొరకు ఇంటి స్థలం కొరకు దరఖాస్తులు రావడం జరిగింది



పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు
 నరసరావుపేట 1వ పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 
ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వార్డులలో సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ పలువురు అర్జీలు ఇవ్వడం జరిగింది స్థానిక ప్రకాష్ నగర్ పార్క్ వద్ద ఆకతాయిలతో వచ్చిన ఇబ్బందులపై ఫిర్యాదులు రావడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి వై సీతారాం జాతీయ కౌన్సిల్ మెంబర్ వల్లెపు కృపారావు పల్నాడు బిజెపి సీనియర్ నాయకులు దేవిశెట్టి శ్రీనివాస్ గుప్తా జిల్లా కార్యదర్శి గట్టా హేమ్ కుమార్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.





పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

 రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆదేశాల మేరకు పలనాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గారి సూచన మేరకు
 సత్తెనపల్లి పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది 
ఈ కార్యక్రమంలో పట్టణంలోని పలు వార్డులలో సమస్యలను పరిష్కరించవలసిందిగా కోరుతూ పలువురు అర్జీలు ఇవ్వడం జరిగింది 
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కందకట్ల శంకరరావు,
 జనతా వారధి కార్యక్రమ పట్టణ కన్వీనర్ మరియు కో కన్వీనర్ లు  మాడ రమేష్ ,ఓరుగంటి హరిబాబు  ఈ కార్యక్రమ మరియొక కన్వీనర్, కో కన్వీనర్ గడ్డం శివశంకర్ రావు గారు సీనియర్ నాయకులు పులిపాటి వెంకటేశ్వర్లు గారు ఓరుగంటి హరిబాబు రచ్చ సాంబశివరావు మరియు పార్టీ అభిమానులు పాల్గొన్నారు




పల్నాడు జిల్లా నరసరావుపేట జిల్లా కార్యాలయంలో జరిగిన జనతా వారిది కార్యక్రమం

 పల్నాడు జిల్లా నర్సరావుపేట జిల్లా కార్యాలయంలో ఈరోజు జరిగిన జనతా వారధి కార్యక్రమంలో జాతీయ కౌన్సిల్ మెంబెర్ వల్లెపు కృపారావు గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మరియు జనతా వారధి పల్నాడు జిల్లా కన్వీనర్ మల్లెల శివ నాగేశ్వరరావు పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆదిత్య గారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు కామినేని హనుమంతరావు గారు బిజెపి సీనియర్ నాయకులు మైలవరపు సుబ్బారావు గారు బిజెపి సీనియర్ నాయకులు నాగసరాపు ఆంజనేయులు గారు  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే వచ్చిన ఫిర్యాదులు స్వీకరించడం జరిగింది.
 
జరిగిన కార్యక్రమంలో ప్రకాష్ నగర్ కు చెందిన తవ మల్లికార్జున్ రావు గారు బస్టాండ్ దగ్గరలో ఉన్న బిలాల్ హోటల్ వద్ద ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉన్నందువలన అక్కడ స్పీడ్ బ్రేకర్ వేయవలసినదిగా ఫిర్యాదు చేయడమైనది సదరు ఫిర్యాదు పరిష్కార నిమిత్తం ట్రాఫిక్కు పోలీస్ వారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి విన్నవించగా త్వరలో సమస్యను పరిష్కారం చేస్తారని తెలియజేశారు.