గౌరవ ప్రధాన మంత్రి  శ్రీ నరేంద్ర మోదీ (Narendra Modi) గారి అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేలు-నెల్లూరు రహదారిని, బద్వేలు-గోపవరం గ్రామం నుంచి గురువిందపూడి వరకు 4 లేన్లుగా అభివృద్ధి చేసేందుకు ఆమోదం లభించింది.


ఈ 108 కిలోమీటర్ల పొడవైన రహదారిని  రూ.3,653 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేయబడుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్‌లోని మూడు ముఖ్యమైన పారిశ్రామిక కారిడార్ల మధ్య కనెక్టివిటీని పెంపొందించడం ద్వారా కృష్ణపట్నం పోర్టుకు ప్రయాణ దూరాన్ని 34 కిలోమీటర్ల మేర తగ్గిస్తుంది.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: