పల్నాడు జిల్లా జనతా వారిది టీం ఆధ్వర్యంలో  గురువారం గురజాల లొ జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది

*రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పి వి ఎన్ మాధవ్ గారు ఆదేశాల మేరకు పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరు శశి కుమార్ గారి నేతృత్వంలో 05-02-2026 వ తేది గురువారం గరజాల పాత పాట అమ్మవారు గుడి సెంటర్ లో జనతా వారధి కార్యక్రమనికి పల్నాడు జిల్లా జనతా వారధి కన్వినర్ మరియు పల్నాడు జిల్లాఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రజల వద్దనుండి పిర్యాదులు స్వీకరించరు. ఈ కార్యక్రమం లొ గురజాల మండల బిజెపి జనతా వారిది కన్వీనర్ పిండి రామాంజనేయులు మండల అధ్యక్షురాలు నాగమణి సీనియర్ నాయకులు కో కన్వీనర్ తవిటి రమేష్ కంచుకోటయ్య గారు ఇమిటి శెట్టి శ్రీనివాసరావు గారు .ఫిర్యాదులు. పాగళ్ళు క్రాంతి పసుపులేటి వేణుగోపాల్ ఫిర్యాదులు ఇచ్చారు  సదరు ఈ విషయం పై ప్రభుత్వ అధికారులు తో మాట్లాడడం జరిగింది వారు త్వరలో సమస్యలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. గురజాల మండల కమిటీ మరియు గురజాల జనతా వారధి టీమ్ ప్రజల కు ప్రతి గురువారం జరిగే జనతా వారధి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని తెలియజేసారు*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: