నకరికల్లు మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది 


భారత ప్రధాన మంత్రి మాన్య శ్రీ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన జనతా వారధి కార్యక్రమంలో నకరికల్ మండల ఇన్చార్జిగా పాల్గొని మండల ప్రజల యొక్క సమస్యలు తెలుసుకొని వారి నుంచి వినతులు స్వీకరించి సంబంధిత అధికారులు పంపించటం జరిగింది.

              ఈ కార్యక్రమంలో నకిరకల్లు బీజేపీమండల 
అధ్యక్షులు మున్వర్ బాజీ గారు,మండల సీనియర్ నాయకులు అనుమోలు శ్రీనివాసరావు గారు,మండల ప్రధాన కార్యదర్శి మోహన కృష్ణ గారు,కోటపాటి వీరాంజనేయులు గారు, ఎర్ల నాగరాజు గారు తదితర నాయకులు,అభిమానులు పాల్గొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: