పల్నాడు జిల్లా నరసరావుపేట కార్యాలయంలో జరిగిన జనతా వారిది కార్యక్రమం

జనతా వారధి కార్యక్రమంలో భాగంగా ఈవేళ పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా కార్యాలయం వద్ద అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించడం జరిగింది.
కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు ఏలూరి శశికుమార్, జాతీయ కౌన్సిల్ సభ్యులు వల్లేపు కృపారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నాభట్ల ఆదిత్య, నరసరావుపేట రెండవ పట్టణ అధ్యక్షులు అడపా ఫణిభూషణ్, నరసరావుపేట రూరల్ మండలం అధ్యక్షులు పొందుగల వెంకటేశ్వరరావు, నరసరావుపేట రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి ముప్పవరపు సంపత్, కిసాన్ మోర్చా నాయకులు మైలవరపు సుబ్బారావు, జనసేన పార్టీ నాయకులు అదృఫ్, తెడ్డు వెంకటేశ్వర్లు, B వెంకటేశ్వర్లు, తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: