తాడేపల్లి

నేడు రక్షణ గోడకు శంఖుస్థాపన

మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు

*మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల రక్షణ గోడ నిర్మాణానికి  ఎలక్షన్ ప్రచారంలో రచ్చబండ కార్యక్రమం లో హామీ ఇచ్చిన నారా లోకేష్*

*ఇచ్చిన హామీ ని నిలబెట్టుకునే విధంగా... రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న లోకేష్*

*సోమవారం ఉదయం 9 గంటలకు సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్*

*రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.294.20 కోట్లతో కృష్ణా నది కుడివైపు చేపట్టనున్న రిటైనింగ్ వాల్(రక్షణ గోడ)  నిర్మాణ పనులు*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: