తాడేపల్లి
నేడు రక్షణ గోడకు శంఖుస్థాపన
మహానాడు ప్రాంత వాసులకు మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా పడనున్న అడుగులు
*మహానాడు ప్రాంత ప్రజల దశాబ్దాల కల రక్షణ గోడ నిర్మాణానికి ఎలక్షన్ ప్రచారంలో రచ్చబండ కార్యక్రమం లో హామీ ఇచ్చిన నారా లోకేష్*
*ఇచ్చిన హామీ ని నిలబెట్టుకునే విధంగా... రిటైనింగ్ వాల్ నిర్మాణానికి నేడు శంకుస్థాపన చేయనున్న లోకేష్*
*సోమవారం ఉదయం 9 గంటలకు సీతానగరం మహానాడు వద్ద రిటైనింగ్ వాల్ కు శంకుస్థాపన రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి మంగళగిరి శాసనసభ్యులు నారా లోకేష్*
*రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.294.20 కోట్లతో కృష్ణా నది కుడివైపు చేపట్టనున్న రిటైనింగ్ వాల్(రక్షణ గోడ) నిర్మాణ పనులు*
Post A Comment:
0 comments: