ప్రకాశం జిల్లా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు. శనివారం అమరావతిలో విద్యుత్ శాఖ మంత్రిగా గొట్టిపాటి రవికుమార్ బాధ్యతలు స్వీకరించారు. అందులో భాగంగా గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ముత్తుముల అశోక్ రెడ్డి తో పాటు ప్రకాశం జిల్లా టిడిపి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: