భారత జెండాతో కోహ్లి-రోహిత్ 


భారత దిగ్గజ క్రికెటర్లు కోహ్లి, రోహిత్ తమ టీ20 కెరీర్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. టీ20 వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ గెలిచాక, వారు ఈ ప్రకటన చేశారు. భారత జెండా కప్పుకుని సగర్వంగా ఈ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికారు. ఒకానొక దశలో కోహ్లిని టీ20 వరల్డ్ కప్‌కు సెలెక్టర్లు ఎంపిక చేయకపోవచ్చనే వార్తలు వచ్చాయి. రోహిత్‌ను సైతం తప్పిస్తారనే ప్రచారం జరిగింది. భారత్‌ విజేతగా నిలవడంలో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: