రైలు ప్రమాద ఘటన దురదృష్టకరం :
DYCM పవన్ కళ్యాణ్
పశ్చిమబెంగాల్లో జరిగిన రైలు ప్రమాదంపై ఏపీ
ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించారు.
కాంచనజంగ రైలును గూడ్స్ ఢీకొట్టిన ప్రమాదంలో
15 మంది మరణించడం దురదృష్టకరమన్నారు.
మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి
ప్రార్థిస్తున్నానన్నారు. గాయపడినవారికి మెరుగైన
వైద్య సేవలు అందించాలని రైల్వే మంత్రిత్వ శాఖను
కోరారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: