కొండవీడు గ్రామంలో జనతా వారధి సమస్య  పరిష్కారం నిమిత్తం  స్థలం సందర్శించిన బిజెపి నాయకులు


 *పల్నాడు జిల్లా ఎడ్లపాడు మండలం కొండవీడు గ్రామంలో  జనతా వారిది ప్రజా సమస్యల పరిష్కారం ప్రభుత్వానికి ప్రజలకు మధ్య భారతి బిజెపి జనతా వారధి పరిష్కార నిమిత్తం కొండవీడు గ్రామానికి విచ్చేసి కట్ట దాసు స్థలం పరిశీలించి న బీజేపీ నాయకులు  సమస్య పరిష్కార నిమిత్తం ఎడ్లపాడు మండలం సర్వేరు సురేంద్ర కి ఫోన్ చేసి మాట్లాడిన పల్నాడు జిల్లా జనతా వారిది కన్వీనర్  త్వరత గతిన పరిష్కరించాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు మల్లెల శివ నాగేశ్వరరావు, జిల్లా కార్యవర్గ సభ్యులు వరికూటి నాగేశ్వరరావు,పట్టణ జనతా వారధి కన్వీనర్ సింగిరేసు పోలయ్య, పల్నాడు జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ వంశీ, పట్టణ మీడియా ఇన్చార్జి రావికింధి రామకృష్ణ*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: