కేంద్ర రాష్ట్ర బిజెపి పార్టీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ప్రతిష్టాత్మక కార్యక్రమం జనతా వారధి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా శావల్యాపురం మండల అధ్యక్షుడు గట్టుపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోట్లూరు గ్రామంలో నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా స్థానిక ఎంపీపీ హెడ్మాస్టర్ గారు అక్కడ ఉన్నటువంటి బోరు నీటి బోర్ ద్వారా వస్తున్నటువంటి నీరు అక్కడ ఉన్న విద్యార్థుల త్రాగునీటికి నిత్య అవసరాలకు సరిపోవటం లేదని బోరులోతు పెంచడం లేదా  గ్రామ రక్షిత మంచినీటి పథకం ద్వారా మరొక రెండు కలెక్షన్లు అందజేయాలని కోరడం జరిగింది ఇదే అంశాన్ని మేము సంబంధిత విద్యాశాఖ వారికి అలాగే  జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ యొక్క సమస్య పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ తమ వంతు ప్రయత్నం చేస్తుందని చెప్పడం జరిగింది

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: