బెల్లంకొండ మండలంలో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది


బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామం ఎమ్మార్వో ఆఫీస్ వద్ద పల్నాడు జిల్లా బిజెపి జిల్లా కార్యదర్శి మెటల్ సూరత్నకుమార్ యాదవ్ అదేవిధంగా మండల అధ్యక్షులు ఓర్చు రాజుగారు అదే విధంగా సాంబశివరావు గారు బీజేపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమం లో పాల్గొనడం జరిగింది జనతా వారధి కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో కొత్త విషయాలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా బెల్లంకొండ మండలం బిజెపి మండల స్థాయిలో రావాలని అందరికీ తెలపాలని అందరికీ తెలిసేలా చేయాలని తెలియజేయడం జరిగింది భారత్ మాతాకీ జై...
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: