దాచేపల్లి మండలం లో జనతా వారిది కార్యక్రమం నిర్వహించడం జరిగింది

  దాచేపల్లి మండలంలో నిర్వహించిన జనతా వారధి కార్యక్రమంలో భాగంగా దాచేపల్లి మండలం దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో పలువురికి సమస్యల్ని దాచేపల్లి మునిసిపల్ కమిషనర్ గారి దృష్టికి మరియు దాచేపల్లి మండల ఎమ్మార్వో గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో దాచేపల్లి మండల అధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు మరియు బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: