పిడుగురాళ్ల పట్టణంలో జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగింది
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిన జనతా వారధి ప్రోగ్రాం పిడుగురాళ్ల పట్నం కార్యాలయంలో పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఏలూరి శశి కుమార్ ఆదేశానుసారం జనతా వారధి కార్యక్రమం నిర్వహించడం జరిగినది
ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్ నాయక్ ఇద్దరు దగ్గర అర్జీలు స్వీకరించడం జరిగింది అర్జీ వివరాలు ఒకటి ఇంటి నివేశ స్థలం కొరకు రెండవది రేషన్ కార్డు కొరకు అర్జీలు సేకరించి పిడుగురాళ్ల పట్టణ ఎమ్మార్వో గారికి సమర్పించడం జరిగినది ఈ కార్యక్రమంలో పిడుగురాళ్ల పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ నాయక్ బిజెపి నాయకులు పాల్గొనడం జరిగింది.
Post A Comment:
0 comments: