హైవేలపై ఫాస్టాగ్ ఉపయోగించకపోతే రెట్టింపు ఫైన్..

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. టోల్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ
సవరించిన 'జాతీయ రహదారి రుసుము
నిబంధనలు-2026'ను మార్చి 17 నుండి అమలులోకి తెచ్చింది. ఇకపై ఫాస్టాగ్ (FASTag) లేకుండా లేదా టోల్ చెల్లించకుండా వెళ్లే వాహనదారులకు నేరుగా ఇ-నోటీసులు
పంపబడతాయి. టోల్ చెల్లించకపోతే, యజమానికి 72 గంటల్లోపు చెల్లించకపోతే, ఆ మొత్తం టోల్ చెక్కు రెట్టింపు చేస్తారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: