అమరావతి :
ఏపీ రాష్ట్రానికి కేంద్రం 750 ఎలక్ట్రిక్ బస్సులను కేటాయించిందని సీఈఎస్ఎల్ సీఈఓ అఖిలేష్ కుమార్ తెలిపారు. 3,604 ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు టెండర్ పిలిచినట్లు ఆయన తెలిపారు. దీనితో, 17 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలోని ప్రధాన నగరాలు, పట్టణాలలో విద్యుత్ రవాణాను ప్రోత్సహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నానికి 150 బస్సులు, తిరుపతికి 300 బస్సులు మంజూరు చేసినట్లు ఆయన పేర్కొన్నారు....
Post A Comment:
0 comments: