*రైతుల కమిషన్ సొమ్ము  రిటర్న్ ఇచ్చిన విడదల రజనీ..*

జగనన్న కాలనీకి భూములు ఇచ్చిన రైతుల నుంచి మాజీ మంత్రి విడదల రజిని పేరుతో రూ 1.16 కోట్లు మద్దత దారులు వసూలు చేసారు..

తాజాగా చిలకలూరిపేట మండలం పసుమర్రు గ్రామానికి చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మాజీ మంత్రి రజనీ డబ్బును వెనక్కి ఇచ్చేశారు..
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: