జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండలం సముద్రాలకు చెందిన రజిని కుమార్ 2023లో ఓ బాలికపై అత్యా చారయత్నానికి పాల్పడగా.. అప్పటి సీఐ రాఘవేందర్ కేసు నమోదు చేసి ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ మేరకు నిందితుడికి ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జనగామ జిల్లా పోక్సో కోర్టు జడ్జి రవీందర్ శర్మ బుధవారం తీర్పునిచ్చారు. బాధితురాలికి రూ.2 లక్షల నష్ట పరిహారం ఇవ్వాలని ఆదేశించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: