న్యూ ఢిల్లీ :
*త్వరలో ఏపీకి శుభవార్త*
ఆంధ్రప్రదేశ్ లో BPCL రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్రము మెగ్గు
*దాదాపు 50 వేల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడితో రిఫైనరీ ప్రాజెక్టు ఏర్పాటుకు సన్నాహాలు*
ఏపీ వైపు చూస్తున్న BPCL
మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో లోBPCL ప్రాజెక్టు ఏర్పాటు చేసి అవకాశం..
కాకినాడ కూడా సరైన సదుపాయాలు ఉండటం తో కాకినాడ పార్లమెంట్ పరిధిలో కూడా చూస్తున్నట్లు సమాచారం...
రిఫైనరీ ప్రాజెక్టు తమ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని కోరుతున్న గుజరాత్, మధ్యప్రదేశ్
*15 ఏండ్ల పాటు 500 కోట్ల రూపాయలు రుణం*
GST మినహాయింపు ఇచ్చేందుకు మధ్యప్రదేశ్ సంసిద్ధత
అదే స్థాయిలో ఏపీ నుంచి ప్రోత్సాహాలను ఆశిస్తున్న BPCL
BPCL, చర్చలు జరపనున్న ఏపీ అధికారులు
Post A Comment:
0 comments: