దుద్దెనపల్లి గ్రామంలో సన్న బియ్యం పంపిణీ


కరీంనగర్ జిల్లా: సైదాపూర్ మండలంలోని దుద్దెనపల్లి గ్రామంలో మంగళవారం రోజున తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు లో ఉన్న లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమన్ని కొబ్బరికాయ కొట్టి మాజీ జెడ్పిసి సభ్యులు  గుండారపు శ్రీనివాస్, ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాపాలన ప్రభుత్వం లో అందరికీ ఆహార భద్రత కార్డు ఉన్నవారికి సన్న బియ్యం దేశంలోనే చారిత్రాత్మక నిర్ణయం అని అన్నారు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు సన్న బియ్యం రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు చిన్న వెంకటేశం, తిరుపతి,చల్ల వెంకన్న,అంజి,నాగరాజు , తదితరులు  పాల్గొన్నారు

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: