*మామిళ్ళపల్లి వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న...మైలవరం నియోజకవర్గం YSRCP MLA అభ్యర్థి శ్రీ సర్నాల తిరుపతి రావు గారు*
ది.28.05.2024
కొండపల్లి
మైలవరం నియోజకవర్గం
ఎన్టీఆర్ జిల్లా
కొండపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ గారైన మామిళ్ళ పల్లి ఆనంద్ గారి ముద్దుల మనవడు,,, మామిళ్ళపల్లి కోటేశ్వరరావు మరియు చైతన్య స్రవంతి గార్ల ముద్దుల కుమారుడు నరేష్ భీమ్ మొదటి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మైలవరం నియోజకవర్గం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సర్నాల తిరుపతిరావు కేకును కట్ చేయించి,, అక్షింతలు వేసి నరేష్ భీమ్ ను ఆశీర్వదించారు.
Post A Comment:
0 comments: