*రాష్ట్రంలో పెన్షన్ నగదు విడుదల చేసిన ప్రభుత్వం...*

*జూన్ 1న పెన్షనర్ల ఖాతాల్లో నగదు జమ..*



*63.30 లక్షలకు పైగా పెన్షనర్లకు రూ.1,939 కోట్లు విడుదల..*

*47.74 లక్షల మందికి ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం..*

*మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తారు..*

*ఎన్నికల నియమావకి అనుగుణంగా  పెన్షన్ పంపిణీ..*
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: