*రాష్ట్రంలో పెన్షన్ నగదు విడుదల చేసిన ప్రభుత్వం...*
*జూన్ 1న పెన్షనర్ల ఖాతాల్లో నగదు జమ..*
*63.30 లక్షలకు పైగా పెన్షనర్లకు రూ.1,939 కోట్లు విడుదల..*
*47.74 లక్షల మందికి ఖాతాల్లో జమ చేయనున్న ప్రభుత్వం..*
*మిగిలిన వారికి జూన్ 1 నుంచి 5వ తేదీ వరకు అధికారులు ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేస్తారు..*
*ఎన్నికల నియమావకి అనుగుణంగా పెన్షన్ పంపిణీ..*
Post A Comment:
0 comments: