గోదాములు తనిఖీ చేసిన మంత్రి నాదెండ్ల
రాష్ట్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి
నాదెండ్ల మనోహర్ తెనాలిలో నిల్వ
గోదాములను శనివారం తనిఖీ చేశారు. తర్వాత
మంగళగిరిలోనూ గోదాములను తనిఖీ
చేయించారు. అక్కడా నిర్దేశిత పరిమాణం కంటే
తూకం తక్కువగా ఉన్నట్లు తనిఖీల్లో తేలింది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కందిపప్పు, పంచదార,
నూనె తదితర ప్యాకెట్ల పంపిణీ నిలిపేయాలని
ఆయన ఆదేశించారు. వారం రోజుల్లో  సమగ్ర
నివేదిక ఇవ్వాలని స్పష్టం చేశారు గత  మంత్రి గారు ఆదేశాలు మేరకు  అని ఆదేశించారు...
వెంటనే వారికీ నోటీసులు  పంపండి అని ఆదేశించారు...స్థానిక మంత్రి నాదెండ్ల మనోహర్  తెలిపారు.... 
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: