తిరుమల సమాచారం


17-మే-2025 

శనివారం 


🕉️ తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ



🕉️ నిన్న  16-05-2025  రోజున  స్వామివారిని దర్శించుకున్న  భక్తుల సంఖ్య  70,970 మంది...


🕉️ నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య.... 33,871 మంది...


🕉️ నిన్న స్వామివారి హుండి ఆదాయం 2.56 కోట్లు ... 

 

🕉️  ఉచిత సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట కృష్ణతేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు....


🕉️  ఉచిత సర్వదర్శనానికి సుమారు 16 గంటల సమయం..



🕉️  టైమ్ స్లాట్ (SSD) దర్శనానికి సుమారు 5 గంటల సమయం..



🕉️ 300/- ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం...


Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: