ఎలక్ట్రానిక్స్ గోదాములో భారీ అగ్నిప్రమాదం..
గుంటూరు నగర పరిధిలోని ఆటోనగర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల గోదాములో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దాదాపు రూ. 6. 50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, కూలర్లు కాలిపోయాయి. గుంటూరు తూర్పు అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
ఆటోనగర్లోని ఫేజ్-4లో ఉన్న బజాజ్ అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ పలు బ్రాండ్లకు చెందిన ఉపకరణాలను ఇక్కడ నిల్వ చేసిన పరికరాలు పూర్తిగా కాలిపోయాయి..
Post A Comment:
0 comments: