ఎలక్ట్రానిక్స్ గోదాములో భారీ అగ్నిప్రమాదం..


గుంటూరు నగర పరిధిలోని ఆటోనగర్ ఎలక్ట్రానిక్స్ పరికరాల గోదాములో  భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 


దాదాపు రూ. 6. 50 కోట్ల విలువైన ఏసీలు, ఫ్రిజ్లు, వాషింగ్ మెషీన్లు, కూలర్లు కాలిపోయాయి. గుంటూరు తూర్పు అగ్నిమాపకశాఖ అధికారి శ్రీనివాసరావు, పెదకాకాని సీఐ నారాయణస్వామి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.


 ఆటోనగర్లోని ఫేజ్-4లో ఉన్న బజాజ్ అనుబంధ సంస్థ ఎలక్ట్రానిక్స్ మార్ట్ ఇండియా లిమిటెడ్ సంస్థ పలు బ్రాండ్లకు చెందిన ఉపకరణాలను ఇక్కడ నిల్వ చేసిన పరికరాలు పూర్తిగా కాలిపోయాయి..

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: