చీనాబ్‌ వంతెనను ఈ నెల 6వ తేదీన ప్రారంభించనున్న మోదీ


ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెనగా చీనాబ్‌ బ్రిడ్జి


ఈ వంతెన ఎత్తు 359 మీటర్లు, ఇది పారిస్ ఈఫిల్ టవర్ ఎత్తు (330మీటర్లు) కంటే ఎక్కువ


ఉదంపూర్- శ్రీనగర్- బారాముల్లా మధ్య రైల్వే లైన్‌


కాశ్మీర్ లోయను దేశంలో మిగతా ప్రాంతాలతో ఈ వంతెన కలుపుతుంది.

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: