*అమరావతి ధగధగలు*

రాజధాని అమరావతి ప్రాంతంలో అభివృద్ధి పనులు శరవేగంగా సాగుతున్నాయి.
మొన్నటివరకు రాత్రిళ్లు చీకటిమయంగా ఉన్న  సీడ్ యాక్సెస్ రోడ్డు నేడు విద్యుత్తు వెలుగులతో కళకళలాడుతోంది. 
మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం నుంచి రాయపూడి వరకు ఉన్న సీడ్ యాక్సెస్ రోడ్డు 8 కిలోమీటర్ల మేర విద్యుత్తు స్తంభాల పునరుద్ధరణ పనులను అధికారులు   యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. సోమవారం రాత్రి ఈరహదారిపై విద్యుత్తు దీపాల వెలుగులుకనులవిందు చేశాయి. అమరావతికి పట్టిన గ్రహణం వీడిందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: