*పార్లమెంట్ భవనంలోకి మళ్ళీ దుండగుల అక్రమ ప్రవేశం* 

న్యూఢిల్లీ :జూన్ 07 
పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు ఈరోజు ఉదయం అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. 

గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్‌ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

గత డిసెంబర్‌లో సైతం దుండగులు పార్లమెంట్‌లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతు లకు గురి చేసిన ఘటన మరువకముందే ఈ ఘటన చోటు చేసుకోవడం  కలకలం రేపుతుంది....
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: