బెంగళూరు ఎయిర్పోర్ట్ భారీగా బంగారం
పట్టివేత
కర్ణాటక రాజధాని బెంగళూరు ఎయిర్పోర్ట్ భారీగా
బంగారం పట్టుబడింది. రెండు వేర్వేరు ఘటనల్లో
దాదాపు రూ.6.29 కోట్ల విలువైన 9 కిలోల బంగారాన్ని
డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు
స్వాధీనం చేసుకున్నారు. థాయ్ ఎయిర్వేస్
విమానంలో బంగారాన్ని దాచినట్లు డీఆర్ఐ
అధికారులకు ముందుగా సమాచారం అందింది.
రంగంలోకి దిగిన అధికారులు తనిఖీ చేసిన
బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.             
                                 
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: