# *ఇక నుంచి నేరుగా వికలాంగుల కు, వృద్దులకు శ్రీవారి ఉచిత దర్శనం*#
*# దివ్యాంగులు, వృద్ధులకు నేరుగా వేంకటేశ్వరస్వామి ఉచిత దర్శనం కల్పించేందుకు TTD చర్యలు చేపట్టింది #*
*సోమవారం నుంచి శనివారం వరకు*
*ప్రతిరోజూ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామి వారిని దర్శించుకునేందుకు*అనుమతించనుంది. అయితే, వృద్ధులు, దివ్యాంగుల స్లాట్ సమయంలో మిగతా ఇతర క్యూలు నిలిపివేస్తారని, వారు కేవలం 30 నిమిషాల్లోనే స్వామి వారిని దర్శించుకుని బయటకు రావొచ్చని తెలిపారు*
Post A Comment:
0 comments: