*కర్నూలు జిల్లాలో పొలం దున్నుతుంటే రైతు కంటపడ్డ వజ్రం*

*పొలం పనులు చేస్తుండగా కంటపడిన డైమండ్*

*మద్దికేర మండలం హంప గ్రామంలో ఘటన*

*రూ.5 లక్షల నగదు, 2 తులాల బంగారం ఇచ్చి ఆ రైతు నుంచి వజ్రాన్ని సొంతం చేసుకున్న ఓ వ్యాపారస్తుడు...*

*ఇటీవలి వర్షాలతో జిల్లాలో మొదలైన వజ్రాల వేట*🌹🙏🙏🙏🙏
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: