TTD కొత్త ఈవో

AP: తిరుమల నుంచే ప్రక్షాళన ప్రారంభిస్తానన్న సీఎం
చంద్రబాబు టీటీడీ ఈవో ధర్మారెడ్డిని తొలగించారు.
ఆయన స్థానంలో J శ్యామలారావును నియమించారు.
1997 బ్యాచ్ IAS అధికారి అయిన శ్యామలారావు
ప్రస్తుతం ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా
ఉన్నారు. గతంలో విశాఖ కలెక్టర్ , హైదరాబాద్
మెట్రో వాటర్ సప్లై ఎండీగా పనిచేశారు. మున్సిపల్
అడ్మినిస్ట్రేషన్, ఆరోగ్యం, కుటుంబసంక్షేమం,
పౌరసరఫరాలు, హోం శాఖల్లోనూ అనుభవం ఉంది.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: