కాకినాడ :మల్లెల తెలుగుతేజం 

18 వేల టన్నుల రేషన్ బియ్యం స్వాధీనం

కాకినాడ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ, పౌర సరఫరాల శాఖ బృందాలు మంగళవారం పలు గోదాముల్లో తనిఖీలు.          

రెండు గోదాముల్లో రూ.52.39 కోట్ల విలువైన 18,526 టన్నుల రేషన్ బియ్యాన్ని స్వాధీనం             

లోటస్ మెరైన్ లాజిస్టిక్స్లో రూ.25.18 కోట్ల విలువైన 8,280 టన్నులు, కాంక్వైర్ గోదాములో రూ.28.21 కోట్ల విలువైన 9,246 టన్నుల బియ్యం స్వాదీనం 

సోమవారం వరకు స్వాధీనం చేసుకున్న రూ.43.43 కోట్ల విలు వైన 15,396 టన్నుల రేషన్ బియ్యానికి ఈ సరుకు అదనంగా గుర్తింపు                

గోదాముల్లో దాడులు నిరం తరాయంగా కొనసాగుతాయి.              

-పౌర సరఫరాల శాఖ అధికారులు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: