హుస్నాబాద్ ఎంఈఓ గారికి వినతి పత్రం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్లో ఫీజులను అరికట్టాలని నవ తెలంగాణ విద్యార్థి సంఘం NTVS ఆధ్వర్యంలో ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులను అరికట్టాలని ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లలో ఎలాంటి సదుపాయాలు లేకున్నా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం స్కూల్లో నడిపిస్తున్నారు పార్కింగ్ స్థలాలు లైబ్రరీ ఆట స్థలాలు మూత్రశాలలో క్వాలిటీ పై కానీ టీచర్లు మరియు స్విమ్మింగ్ పూల్ ఈ టెక్నో హైటెక్నో ఇతర పేర్లను జోడించి పేద విద్యార్థుల తల్లిదండ్రులకు మాయ మాటలు చెప్పి ఫీజులను దండుకోవడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్ పై తనిఖీలు నిర్వహించాలని చేస్తున్న యా స్కూల్లోనే స్కూల్ యూనిఫామ్ లు బుక్స్ షూలు కొనుక్కోవాలని చెబుతున్నారు విద్యను ఒక వ్యాపారం చేస్తున్నారు తక్షణమే ప్రైవేట్ స్కూల్ యజమానులపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో నవతెలంగాణ విద్యార్థి సంఘ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతాం నవతెలంగాణ విద్యార్థి సంఘ నాయకులు ఈ కార్యక్రమంలో రాజు మండల నాయకులు గణేష్ అనిల్ గణేష్ షేక్ అబ్దుల్లా జే అభిషేక్ తదితరులు పాల్గొన్నారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: