*ప్రభుత్వ సలహాదారుగా కే కేశవరావు*

హైదరాబాద్: 
రాజ్యసభ మాజీ సభ్యుడు, ఇటీవలే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ అయిన కే కేశవరావును రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు(పబ్లిక్ అఫైర్స్) గా నియమిస్తూ ఉత్తర్వులుజారీ అయ్యాయి. ఆయనకు కేబినెట్ హోదా కల్పిస్తున్నట్టు చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: