ఏపీ పదో తరగతి మూల్యాంకనంలో ఘోర తప్పిదాలు


* రీవెరిఫికేషన్, రీకౌంటింగ్లో టీచర్లు, అధికారుల నిర్లక్ష్యం బట్టబయలు


* మార్కులు వేయాల్సిన చోట కూడా ఎడాపెడా ఎర్ర ఇంకుతో కొట్టివేతలు,దాటవేతలు


* ఫెయిలయ్యారని ఫలితాల్లో చూపడంతో కళాశాల్లో ప్రవేశాలు కోల్పోయిన విద్యార్థులు


 • పిల్లల జీవితాలతో ఉపాధ్యాయులు,అధికారులు చెలగాటం ఆడుకున్నారంటున్న తల్లిదండ్రులు

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: