లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో గంగాధర్.
నెల్లూరు జిల్లా: ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు దాడులు.._
_కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్లు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా అశోక్ కుమార్ కు
_అయితే పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు 15000 డిమాండ్ వీఆర్వో గంగాధర్.
_ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో ఏసీబీ ని ఆశ్రమించిన అశోక్ కుమార్.._
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంతుండగా వీఆర్వో గంగాధర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.._
_జమ్మవరం గ్రామ సచివాలయంలో వీఆర్వో గంగాధర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు.._
Post A Comment:
0 comments: