ఏసీబీ వలలో మరో అవినీతి అధికారి.

లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వీఆర్వో గంగాధర్.

నెల్లూరు జిల్లా: ఏఎస్ పేట మండలం జమ్మవరం గ్రామ సచివాలయం పై ఏసీబీ అధికారులు దాడులు.._

_కాకర్లపాడు గ్రామానికి చెందిన అశోక్ కుమార్ కు సంబంధించిన ఎకరా 78 సెంట్లు భూమికి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చేందుకు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసుకున్నా అశోక్ కుమార్ కు
_అయితే  పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసి ఇచ్చేందుకు 15000 డిమాండ్ వీఆర్వో గంగాధర్.

_ఈ క్రమంలో లంచం ఇచ్చేంత స్తోమత లేకపోవడంతో ఏసీబీ ని ఆశ్రమించిన అశోక్ కుమార్.._

దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు పక్క ప్రణాళికతో అశోక్ కుమార్ వద్దనుండి డబ్బులు తీసుకుంతుండగా వీఆర్వో గంగాధర్ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ అధికారులు.._
_జమ్మవరం గ్రామ సచివాలయంలో వీఆర్వో గంగాధర్ను ప్రశ్నిస్తున్న ఏసీబీ అధికారులు.._
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: