థియేటర్లో మళ్లీ సందడి చేయనున్న ‘అందాల రాక్షసి’
నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన ప్రేమకథా చిత్రం ‘అందాల రాక్షసి’ మళ్లీ థియేటర్లలోకి రానుంది. 2012లో విడుదలై యూత్ను ఆకట్టుకున్న ఈ మూవీ జూన్ 13న రీరిలీజ్ కాబోతోంది. అప్పట్లో ఈ చిత్రానికి మంచి క్రేజ్ వచ్చింది. ఇప్పుడు మళ్లీ పెద్ద తెరపై చూడాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలోని సంగీతం, కథనం, భావోద్వేగాలు ప్రేక్షకులను హత్తుకున్నాయి.
Post A Comment:
0 comments: