🛕శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము, అయినవిల్లి-హుండీ లెక్కింపు 🛕

అయినవిల్లి శ్రీ విఘ్ణేశ్వర
 స్వామి వారి హుండి ఆదాయం లెక్కింపు జరిగింది. 

56 రోజులకు
ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు 
₹.22లక్షల ,21వేల ,485రూపాయలు,

అన్నప్రసాదం హుండీ నుండి నగదు 
₹.58,వేల 071

వెరసి మొత్తం
22,లక్షల 79వేల 556/-ఆదాయం లభించింది.

బంగారం :3.5 గ్రా
వెండి.  :290 గ్రా.
మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు 06 వచ్చాయి.

పర్యవేక్షణాధికారి



 జంపా రామలింగేశ్వర రావు
(తనిఖీదారు)అమలాపురంఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపులో . ఆలయ పాలమండలి 

చైర్మన్ గుత్తుల నాగబాబు,

ధర్మకర్తలు..
 దామిశెట్టి వెంకటేశ్వర రావు
 కె. మంగదేవి 
జి. హేమలత,
 పి.మంగాదేవి,
అర్చకస్వాములు, గ్రామస్థులు, 
పత్రికా ప్రతినిధులు,
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, (ముక్తేశ్వరం)
దేవస్థానము సిబ్బంది పాల్గొన్నారని 

కార్యనిర్వహణాధికారిఎమ్ ఎస్ రాజు తెలిపారు
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: