🛕శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి దేవస్థానము, అయినవిల్లి-హుండీ లెక్కింపు 🛕
అయినవిల్లి శ్రీ విఘ్ణేశ్వర
స్వామి వారి హుండి ఆదాయం లెక్కింపు జరిగింది.
56 రోజులకు
ఆలయ ప్రధాన హుండీల నుండి నగదు
₹.22లక్షల ,21వేల ,485రూపాయలు,
అన్నప్రసాదం హుండీ నుండి నగదు
₹.58,వేల 071
వెరసి మొత్తం
22,లక్షల 79వేల 556/-ఆదాయం లభించింది.
బంగారం :3.5 గ్రా
వెండి. :290 గ్రా.
మరియు పలు దేశాల విదేశీ కరెన్సీ నోట్లు 06 వచ్చాయి.
పర్యవేక్షణాధికారి
జంపా రామలింగేశ్వర రావు
(తనిఖీదారు)అమలాపురంఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపులో . ఆలయ పాలమండలి
చైర్మన్ గుత్తుల నాగబాబు,
ధర్మకర్తలు..
దామిశెట్టి వెంకటేశ్వర రావు
కె. మంగదేవి
జి. హేమలత,
పి.మంగాదేవి,
అర్చకస్వాములు, గ్రామస్థులు,
పత్రికా ప్రతినిధులు,
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, (ముక్తేశ్వరం)
దేవస్థానము సిబ్బంది పాల్గొన్నారని
Post A Comment:
0 comments: