✍️టి డ్కో లో.... పందులుబెడద✍️కోనసీమ జిల్లా అల్లవరం మండల బోడసకుర్రు -దేవర్లంకలోఅమలా పురం పట్టణ వాసులకు పురపాలకసంఘం ఆధ్వర్యంలో ఏ,బి,సి క్యాటగిరి ల్లో 1632ప్లాట్స్ నిర్మించిఇచ్చారు.సుమారు 500కుటుంబాలు నివాసం వుంటున్నారు . గృహ సముదాయంలో పందులు, కుక్కలు, బెడద ఎక్కువ గా వుంది.పెద్ద పెద్ద పందులుపిల్లలతో రావడం తో కాపురం ఉంటున్నవారుభయపడుతున్నారు . కుక్కలు కూడా ఎక్కువ గా వున్నాయి. రాత్రి సమయంలో బయటకు రావాలన్నా, బయట నుoడి లోపలకు వెళ్ళాలి అంటేప్రజలు భయపడు mతున్నారు వీటి పై పుర పాలకఅధికారులు, చర్యలు తీసుకోవాలి అని ఇక్కడ నివాసస్తులు కోరుచున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: