✍️టి డ్కో లో.... పందులుబెడద✍️కోనసీమ జిల్లా అల్లవరం మండల బోడసకుర్రు -దేవర్లంకలోఅమలా పురం పట్టణ వాసులకు పురపాలకసంఘం ఆధ్వర్యంలో  ఏ,బి,సి క్యాటగిరి ల్లో 1632ప్లాట్స్ నిర్మించిఇచ్చారు.సుమారు 500కుటుంబాలు నివాసం వుంటున్నారు . గృహ సముదాయంలో పందులు, కుక్కలు, బెడద ఎక్కువ గా వుంది.పెద్ద పెద్ద పందులుపిల్లలతో రావడం తో కాపురం ఉంటున్నవారుభయపడుతున్నారు . కుక్కలు కూడా ఎక్కువ గా వున్నాయి. రాత్రి సమయంలో బయటకు రావాలన్నా, బయట నుoడి లోపలకు వెళ్ళాలి అంటేప్రజలు భయపడు mతున్నారు వీటి పై పుర పాలకఅధికారులు, చర్యలు తీసుకోవాలి అని ఇక్కడ నివాసస్తులు కోరుచున్నారు.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: