*రేపు సాయంత్రం సచివాలయం వెళ్ళనున్న సీఎం నారా చంద్రబాబు నాయుడు* .
ఇవ్వాళ సాయంత్రం కుటుంబ సమేతంగా తిరుమల వెళ్లనున్న చంద్రబాబు.
ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై సంతకాలు చేయనున్న సీఎం.
మెగా డీఎస్సీపై తొలి సంతకం చేయనున్న సీఎం చంద్రబాబు.
ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం.
పింఛన్ 4000 పెంపుపై మూడో సంతకం చేయనున్న బాబు.
Post A Comment:
0 comments: