పాదయాత్రకు సిద్ధమైన అమరావతి రైతులు
AP: అమరావతి రైతులు మరోసారి పాదయాత్రకు
సిద్ధం అయ్యారు. వెంకటపాలెంలోని టీటీడీ
నుంచి తిరుమల వరకు పాదయాత్ర చేయాలని
నిర్ణయించారు. గతంలో తమకు న్యాయం
జరగాలని న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో
జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యాత్ర చేశారు.
తాజాగా ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడటంతో తమ
కష్టాలు తొలగిపోయాయని 15 రోజులు యాత్ర చేసి
స్వామివారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.                                
                        
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: