కైకలూరు నియోజకవర్గం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాలు మేరకు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్ 27 రోజుకు చేరింది సుమారు 400 మందికి అన్నదానం చేయడం జరిగింది ఈ సందర్భంగా కైకలూరు నియోజకవర్గం జనసేన కొల్లి వరప్రసాద్ (బాబీ) తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి పులా రాజి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో ఆయన ఉప ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాలు మేరకు దాతల సహాయంతో నిర్వహిస్తున్న అన్నా క్యాంటీన్ 27 రోజుకు చేరుకోవడం చాలా ఆనందంగా ఉందని దాతలు మరొక్కసారి అభినందిస్తున్నామని నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని ప్రభుత్వం అన్నా క్యాంటీన్ ను అధికారంగా ప్రారంభించేంతవరకు తెలిపారు తులసి పూర్ణ ఘంటసాల చందు, పుప్పాల సూర్యప్రకాష్ గారు,అద్దంకి రమేష్ రాజు, పెరుగు నాగరాజు రామాయణం కొండలరావు గారు తదితరులు పాల్గొన్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Post A Comment:
0 comments: