*
రెండవ సంవత్సరాలుగా గుంటూరు మల్లెల న్యూస్ లో పాత్రికేయులుగా పని చేస్తున్న షేక్ ఇమామ్ సాహెబ్ గారిని వారి అభ్యర్థన మేరకు కేసరి ప్రెస్ యూనిట్ అసోసియేషన్ గుంటూరు జిల్లా మీడియా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నియమితులైన షేక్ ఇమామ్ సాహెబ్ గారిని అసోసియేషన్ సభ్యులు అందరూ అభినందించడం జరిగింది. నియమితులైన సభ్యులు అందరూ పత్రికా విలేకర్ల హక్కుల కోసం కృషి చేయాలని సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా నియమితులైన సభ్యులందరినీ అభ్యర్థించడం జరిగింది.
Post A Comment:
0 comments: