*


కేసరి యాక్టివ్ ప్రెస్ యూనిట్ అసోసియేషన్ గుంటూరు జిల్లా మీడియా ఇన్ఛార్జి నియామకం* 
 రెండవ సంవత్సరాలుగా గుంటూరు మల్లెల న్యూస్ లో పాత్రికేయులుగా పని చేస్తున్న షేక్ ఇమామ్ సాహెబ్ గారిని వారి అభ్యర్థన మేరకు కేసరి  ప్రెస్ యూనిట్ అసోసియేషన్  గుంటూరు జిల్లా మీడియా ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. ఈ సందర్భంగా నియమితులైన షేక్ ఇమామ్ సాహెబ్ గారిని అసోసియేషన్ సభ్యులు అందరూ అభినందించడం జరిగింది. నియమితులైన సభ్యులు అందరూ  పత్రికా విలేకర్ల హక్కుల కోసం కృషి చేయాలని సంస్థ నేషనల్ ప్రెసిడెంట్ మల్లెల శివ నాగేశ్వరరావు గారు ఈ సందర్భంగా నియమితులైన సభ్యులందరినీ  అభ్యర్థించడం జరిగింది.
Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: