*
*పాడి ఉదయ్ నందన్ రెడ్డి గారు*
*(Founder & CEO -YuppTV & Turito)*
కరీంనగర్ జిల్లా
హుజురాబాద్ నియోజకవర్గం
వీణవంక మండల కేంద్రంలో
ఇటీవల పలు అనారోగ్య కారణాలతో చనిపోయిన మృతుల వారి చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు, వారిలో
కీ,,శే,, రాయిశెట్టి భూధమ్మ
కీ,,శే,, కొండ్రా కాంతామ్మ
కీ,, శే,, గెల్లు ప్రదీప్
కీ,, శే,, అయిత రాజమణి
కీ,, శే,, దాసారపు కనకమ్మ
కీ,, శే,,అబ్దుల్ షాకీల్
మండల్ మైనారిటీ నాయకుడు
కార్యక్రమంలో
వీణవంక మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్, మాడుగురి సమ్మిరెడ్డి, మాజీ సర్పంచ్ ఎల్లారెడ్డి రెడ్డి, అమృత ప్రభాకర్,సమిడల్ల ప్రకాష్, మంతెన శ్రీధర్, దసారపు లోకేష్,చెందు,అశోక్,వొ్రీమ్ అఖిల్, తాళ్లపెల్లి కుమారస్వామి, పాస్తం కుమార్, సిరిగిరి శేఖర్, కోరే రాకేష్, మహంకల్లి రాజు, హరీష్, ధన్ రాజ్, తోట్ల రాకేష్, మధు, రాజ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment:
0 comments: