విశాఖలో ప్రధాని మోదీ పర్యటనకు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు


జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లకు 5 గురు మంత్రులతో ఆర్గనైజింగ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కమిటీలో ఉన్న మంత్రులు..

▪️నారా లోకేష్

▪️సత్యకుమార్ యాదవ్

▪️శ్రీమతి వంగలపూడి అనిత

▪️డోలా బాలవీరాంజనేయ స్వామి

▪️ కందుల దుర్గేష్ 

ఈ మంత్రుల కమిటీకి ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎమ్.టి.కృష్ణబాబు కన్వీనర్ గా వ్యవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు

Axact

మల్లెల తెలుగు తేజం

మల్లెల తెలుగు తేజం - ప్రజలకు అధికారుల మధ్య వారధిగా ఉంటూ, అనునిత్యం అన్యాయాలపై వార్తలు రాస్తూ నిజాన్ని నిర్భయంగా రాసి ప్రజలకు న్యాయం జరిగే విధంగా పని చేసే రాజకీయ సామాజిక దినపత్రిక

Post A Comment:

0 comments: