నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం వద్ద తులసి ట్రావెల్స్ బస్సు బోల్తా...
కర్ణాటక నుండి యానాం వెళ్తున్న ట్రావెల్స్ బస్సు...
బస్సులో ప్రయాణిస్తున్న 39 మంది ప్రయాణికులు.
ఓ మహిళ మృతి,డ్రైవర్ తో సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా 19 మందికి స్వల్ప గాయాలు...
మృతి చెందిన మహిళ విజయవాడకు చెందిన దివ్య గా ప్రయాణికులు వెల్లడి..
మృతురాలు దివ్యతో పాటు బస్సులో ప్రయాణిస్తున్న తన 10 ఏళ్ల కొడుకు వరుణ్ కి స్వల్ప గాయాలు...
క్షతగాత్రులను నరసరావుపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు...
రాత్రి నుండి కురుస్తున్న వర్షం దాటికి రోడ్డుపై విరిగిపడ్డ చెట్టు కొమ్మలను తప్పించబోయి ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం...
Post A Comment:
0 comments: