ఏపీలో లంచం తీసుకుంటూ పట్టుబడిన బీఐఎస్ జాయింట్ డైరెక్టర్
ఏపీలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) జాయింట్ డైరెక్టర్ రమాకాంత్ సాగర్ రూ.70వేలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.
సిలిండర్కు బీఐఎస్ మార్క్ కోసం ఓతయారీ కంపెనీ దరఖాస్తు చేసుకోగా.. రమాకాంత్ లంచం డిమాండ్ చేశారు.
దీంతో కంపెనీ ప్రతినిధులు అతడిపై సీబీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఈకేసుతో సంబంధం ఉన్న లక్ష్మీనారాయణ రెడ్డి అనే మరోవ్యక్తిని కూడా అరెస్టు చేశారు.
Post A Comment:
0 comments: